మోచి సంఘం వారి గురు మహారాజ్ పూజ కార్యక్రమం లో పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు
హంస కలం వార్త,
తెలుగు దినపత్రిక .. 05 – ఫిబ్రవరి -26-
తేదీ 05.02.2026 (గురువారం) నాడు ఫతేనగర్ డివిజన్ ఎల్ బి ఎస్ నగర్ లో మోచి సంఘం వారి గురు మహారాజ్ పూజ కార్యక్రమం లో పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు , కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, కూతాడి రాములు, బిక్షపతి, సుదర్శన్ రెడ్డి, శంకర్ గౌడ్, మొగిలి ముదిరాజ్, ఉదయ్,లక్ష్మణ్,సంజీవ్, రామ్, సతీష్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు



